ముగించు

కంటి వెలుగు

తేది : 15/08/2018 - | రంగం: ఆరోగ్యం (ప్రభుత్వం)
kanti velugu

రాష్ట్రం లోని మొత్తం జనాభా కోసం ‘కంటి వెలుగు’ పేరుతో సమగ్ర మరియు సార్వత్రిక కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా “అంధత్వం లేని స్థితిని  నివారించడం అనే గొప్ప ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.ఈ కార్యక్రమం 15-ఆగస్టు-2018న ప్రారంభించబడింది.

కంటి వెలుగు యొక్క లక్ష్యాలు ఏమిటంటే:

  1. రాష్ట్ర పౌరులందరికి కంటి పరీక్ష మరియు దృష్టి పరీక్ష నిర్వహించడం
  2. కళ్ళజోడులను ఉచితంగా అందించడం
  3. శస్త్రచికిత్సలు మరియు ఇతర చికిత్సలలు   ఉచితంగా  అందించడం 
  4. సాధారణ కంటి వ్యాధులకు మందులు అందించడం 
  5. తీవ్రమైన డిసేబుల్ కంటి వ్యాధుల నివారణపై ప్రజలను విద్యావంతులను చేయడం 
  6. వక్రీభవన లోపాలు, కంటిశుక్లం, విటమిన్ ఎ లోపం, కంటి ఇన్ఫెక్షన్లు, గ్లాకోమా, కోరనీయల్ డిజార్డర్స్ మరియు డయాబెటిక్ రెటినోపతి వంటి కంటి సమస్యల కోసం తెలంగాణలో సుమారు 3.70 కోట్ల మంది ప్రజలు పరీక్షించబడతారు.

లబ్ధిదారులు:

రాష్ట్ర పౌరులందరి కోసం

ప్రయోజనాలు:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పౌర లైన ప్రజలకు సమగ్ర సార్వత్రిక కంటి స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా అంధత్వం లేని స్థితి

ఏ విధంగా దరకాస్తు చేయాలి

మరింత సమాచారం కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి http://chfw.telangana.gov.in/homeTSACS.do